పిల్లలకు తల్లిపాలు లభించాలంటే ఏం చేయాలి
తల్లిపాలకు ప్రత్యమ్నాయం ఇప్పుడు డబ్బా పాలైపోయింది. డబ్బా పాల వ్యాపారం బాగా ఎక్కువైపోతోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పిల్లలకు తల్లిపాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రసవానికి ముందుగానీ, ప్రసవం తర్వాత గానీ తల్లి ఎటువంటి మానసిక ఆందోళనలకు గురికాకూడదు. పూర్తిగా విశ్రాంతిగా, ఉల్లాసంగా ఉండాలి. గర్భిణిగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి....
తల్లిపాలకు ప్రత్యమ్నాయం ఇప్పుడు డబ్బా పాలైపోయింది. డబ్బా పాల వ్యాపారం బాగా ఎక్కువైపోతోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పిల్లలకు తల్లిపాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రసవానికి ముందుగానీ, ప్రసవం తర్వాత గానీ తల్లి ఎటువంటి మానసిక ఆందోళనలకు గురికాకూడదు. పూర్తిగా విశ్రాంతిగా, ఉల్లాసంగా ఉండాలి. గర్భిణిగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి....
నోటి దుర్వాసన ఇబ్బంది... వదిలించుకోవడం ఎలా...
వాతావరణంలో నానాటికి పెరుగుతున్న కాలుష్యం వల్ల శ్వాసక్రియలో ఇబ్బందులు పెరుగుతున్నాయి. నోటి దుర్వాసన సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్యను ప్రారంభ దశలోనే ఇంట్లో ఉండే పదార్థాలతోనే పోగట్టవచ్చు. ఎలాగో చూద్దాం...
వాతావరణంలో నానాటికి పెరుగుతున్న కాలుష్యం వల్ల శ్వాసక్రియలో ఇబ్బందులు పెరుగుతున్నాయి. నోటి దుర్వాసన సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్యను ప్రారంభ దశలోనే ఇంట్లో ఉండే పదార్థాలతోనే పోగట్టవచ్చు. ఎలాగో చూద్దాం...
బీపీ... రక్తపోటు భయం వద్దు... ఈ ఆహారంతో కంట్రోల్ చేస్కోండి
అధికరక్తపోటుతో బాధపడుతున్నవారు భోజనానికి బ్రేక్ కొట్టకూడదు. అలాగే ఘనమైన ఆహార పదార్థాల నుంచి దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్యులు. ఇంకా తీసుకునే భోజనంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలుండేలా చూసుకోవాలి....
- See more at: http://channelhyderabad.comఅధికరక్తపోటుతో బాధపడుతున్నవారు భోజనానికి బ్రేక్ కొట్టకూడదు. అలాగే ఘనమైన ఆహార పదార్థాల నుంచి దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్యులు. ఇంకా తీసుకునే భోజనంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలుండేలా చూసుకోవాలి....
అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఏం చేయాలి...?
కొంతమందిలో అనుకోకుండా అకస్మాత్తుగా గుండెనొప్పి లేదా గుండెపోటు వస్తుంది. గుండెల్లో సన్నగా మొదలైయిన నొప్పి తీవ్రతరమవుతుంది. అలాంటప్పుడు గుండెపోటు వచ్చిన వ్యక్తి వెంటనే చేస్తున్న పనిని ఆపివేయాలి.....
కొంతమందిలో అనుకోకుండా అకస్మాత్తుగా గుండెనొప్పి లేదా గుండెపోటు వస్తుంది. గుండెల్లో సన్నగా మొదలైయిన నొప్పి తీవ్రతరమవుతుంది. అలాంటప్పుడు గుండెపోటు వచ్చిన వ్యక్తి వెంటనే చేస్తున్న పనిని ఆపివేయాలి.....
జలుబు చేసిందా...? తమలపాకు రసంతో చెక్...!
వర్షాకాలం వచ్చిందంటే జలుబు చేయడం సాధారణంగా జరుగుతుంటుంది. జలుబు ఇబ్బందితో బాధపడేవారు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది...
వర్షాకాలం వచ్చిందంటే జలుబు చేయడం సాధారణంగా జరుగుతుంటుంది. జలుబు ఇబ్బందితో బాధపడేవారు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది...
టిఫిన్ మానేస్తున్నారా.. అయితే చాలా నష్టమే జరుగుతుందట!
టిఫిన్ తినడం మానేస్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి చాలా నష్టమే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొద్దుటిపూట హడావుడిగా అల్పాహారం తీసుకోకుండా ఆఫీసులకు వెళ్లిపోతున్నారా.. పిల్లలు కూడా స్కూలుకు టైమ్ అయిపోతుందని టిఫిన్ తినకుండా వెళ్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి దెబ్బేనని నూట్రీషన్లు అంటున్నారు....
- See more at: http://channelhyderabad.comటిఫిన్ తినడం మానేస్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి చాలా నష్టమే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొద్దుటిపూట హడావుడిగా అల్పాహారం తీసుకోకుండా ఆఫీసులకు వెళ్లిపోతున్నారా.. పిల్లలు కూడా స్కూలుకు టైమ్ అయిపోతుందని టిఫిన్ తినకుండా వెళ్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి దెబ్బేనని నూట్రీషన్లు అంటున్నారు....
వడదెబ్బకు ఖర్జూరంతో వైద్యం
వేసవికాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి.....
వేసవికాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి.....
పొగతాగుతున్నారు.. పై లోకాలకు వెళ్లిపోతున్నారు..!
ప్రతి ఏడాది పొగతాగి పైలోకాలకు వెళ్లిపోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. 'పొగ మానండి బాబూ' అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా... పొగరాయుళ్లు మాత్రం పొగతాగడానికి స్వస్తి చెప్పట్లేదు. ఇలా పొగతాగి ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 60 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) అంచనాలో తేలింది...
ప్రతి ఏడాది పొగతాగి పైలోకాలకు వెళ్లిపోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. 'పొగ మానండి బాబూ' అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా... పొగరాయుళ్లు మాత్రం పొగతాగడానికి స్వస్తి చెప్పట్లేదు. ఇలా పొగతాగి ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 60 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) అంచనాలో తేలింది...
గర్భిణీల వేవిళ్లకు దివ్యౌషధంగా పనిచేసే అల్లం టీ!
రోజూ రెండు స్పూన్ల అల్లం రసం తీసుకుంటే శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్లం టీని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది..
- See more at: http://channelhyderabad.comరోజూ రెండు స్పూన్ల అల్లం రసం తీసుకుంటే శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్లం టీని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది..
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !